info.manatemples@mail.com

+91 9866933582

లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం –గుడవల్లి,గుంటూరు జిల్లా





గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కేంద్రం లో గల గూడవల్లి లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన మరియు మహిమన్మితమైన క్షేత్రం . గుంటూరు కి సుమారు 53 కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంది . ప్రతి సంవత్సరం నరసింహ జయంతి కి మరియు ఇతర పండగలకు ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి
వెళ్ళు మార్గం :- తెనాలి,పొన్నూరు రైల్వే స్టేషన్ల నుండి ఈ గ్రామాన్ని చేరుకోవొచ్చు.